సరబ్‌జిత్‌ మృతిపై విచారణ చేపట్టాలి : ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌

ఛండీగఢ్‌ : పాకిస్థాన్‌లో సరబ్‌జిత్‌సింగ్‌ మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ డిమాండ్‌ చేశారు.