సీఎం ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది : ఖార్గే

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేదీ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని కేంద్ర కార్మికమంత్రి మల్లికార్జునఖార్గే అన్నారు. అధిష్ఠానం సూచనల ప్రకారమే కాంగ్రెస్‌ శ్రేణులు నడుచుకొంటాయని ఆయన తెలిపారు.