17 స్థానాల్లో జేడీ (ఎస్‌) విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జేడీ (ఎస్‌) 17 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.