85 లీటర్ల సారా, 4 వేల లీటర్ల బెల్లం వూట ధ్వంసం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పిడింగొయ్యిలో నాటుసారా తయరీ కేంద్రాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 85 లీటర్ల నాటుసారా , 4 వేల లీటర్ల లీటర్ల బెల్లం వూటలను ధ్వంసం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.