అధిష్ఠానమే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తుంది

సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే అధిష్ఠానమే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తధ్యమని ఆయన అన్నారు.