అయోధ్య తీర్పు నేడే

ముందస్తుగా దేశమంతటా పటిష్ట భద్రతా చర్యలు

దిల్లీ, నవంబర్ 8(జనంసాక్షి): కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదు అయోధ్య భూ వివాదంపై నేడే తుది తీర్పు రుచూస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా భద్ర వెలువడనుంది. ఉదయం 10.30 గంటలకు తను కట్టుదిట్టం చేశారు . ఇప్పటికే కేంద్ర సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే అవకాశ హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ ముంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసింది . | ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదు సుమారు 4వేల మంది పారా మిలిటరీ సిబ్బం గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును దిని మోహరించారు . అయోధ్యలో 144 సెక్షన్ వెలువరించనుంది. జస్టిస్ ఎస్.ఎ బొట్టే, జస్టిస్ కొనసాగుతోంది. బాబ్రీ మసీదు స్థలంలో గతం డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ లో రామ మందిరం ఉండేదని, దాన్ని కూల్చి ఎస్.ఎ. నజీర్ ఈ ధర్మాసనంలో ఉన్నారు . అ మసీదు నిర్మించారన్నది హియువుల వాదన. అ త్యంత సున్నితమైన అయోధ్య రామ జన్మభూ లాంటిదేమీ లేదని ముస్లిం పక్షాలు వాదిసు మి- బాబ్రీ మసీదు భూ వివాదం కేసు తీర్పు _న్నాయి. దీంతో – ముందస్తుగా పటిష్ట భద్రతా చర్యలు రాజుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయి. నేతృత్వంలోని ఐదుగురు సాయమూర్తుల దేవేంద్ర ఆ స్థల వివాదంపై దాఖలైన నాలుగు సివిల్ దావాలపై అలహాబాద్ హైకోర్టు 2010లో కీలక తీర్పు వెలువరించింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్స్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టంచేసింది. తీర్పును సవాల్ చేస్తూ 14 పిటిషన్లు | దాఖలు కాగా 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత మధ్యవర్తిత్వానికి అవకాశమిచ్చినా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 18 వరకూ రోజు వారీ విచారణ చేపట్టింది. తుది తీర్పును రిజర్వ్ చేసింది . . 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు అయోధ్యలోని రామ జన్మభూమి ఉ బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమయింది. అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది అయోధ్యలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. లక్నోలో కూడా హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు జిల్లా మెజిస్టేట్స్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలని ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలపాటు పని చేసే మాస్టర్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్ఎస్ పిలు, జిల్లా మెజిస్టేట్లు అన్ని మతాలకు చెందిన నాయకులను కలుస్తుండాలని ఆయన అన్నారు. పెట్రోలింగను పెంచాలని, శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.