ఆట ముగిసింది : కమల్నాథ్
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో ఆట ముగిసిందని కేంద్రమంత్రి కమల్నాథ్ వ్యాఖ్యానించారు. భాజపా అసలు రంగును ప్రజలు గ్రహించి తిరస్కరించారని ఆయనన్నారు.
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో ఆట ముగిసిందని కేంద్రమంత్రి కమల్నాథ్ వ్యాఖ్యానించారు. భాజపా అసలు రంగును ప్రజలు గ్రహించి తిరస్కరించారని ఆయనన్నారు.