ఆధిక్యంలో యడ్యూరప్ప

బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి, కేజీపీ అధ్యక్షుడు యడ్యూరప్ప శికారిపుర నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 8,492 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.