ఎన్నికల ఫల తాలు నిరుత్సాహపరిచాయి: ప్రహ్లాద్‌జోషీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు తమకు నిరుత్సాహం కలిగించాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషీ అన్నారు. ఓట్ల చీలికతో కాంగ్రెస్‌ విజయ సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప ప్రభావం ఈ ఎన్నికల్లో లేదని ఆయన అన్నారు.