ఐపీఎల్‌లో ఈనాడు

జైపూర్‌: ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో భాగంగా నేడు జైపూర్‌ వేదికంగా రాజస్థాన్‌ రాయల్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 8గంటలకు ముంబాయి వేదికగా ముంబాయి ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో మ్యాచ్‌ జరుగనుంది.