ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక సీఎం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ హుబ్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈ ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.