కోలార్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
బెంగళూరు : కర్ణాటకలోని కోలార్ నియోజకవర్గంలోని 122వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేకుంది. రౌడీషీటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్న ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ముగ్గురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.