కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంపైగా సోనియా హర్షం

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. సమష్టికృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు.