వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం దిశగాసాగుతోంది. 104 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 16 చోట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.