కర్ణాటకలో నేడు సోనియా ఎన్నికల ప్రచారం

ఢిల్లీ : పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న నేపధ్యంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వూపందుకుంది. కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ నేడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు, గుల్బర్గాలలో ఆమె ఈరోజు ప్రచారం చేయనున్నారు.