కొనసాగుతున్న వాయిదాల పర్వం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా లోక్‌సభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణం వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. మరోవైపు విపక్ష సభ్యుల ఆందోళన మధ్య కూడా మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది.