సోనియా గౌర్హాజరవడం తెలుగు జాతిని అవమానిండమే నామా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకాకపోవడం తెలుగు జాతిని అవమానించడమేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. దేశం గర్వించదగ్గ నేత ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు వివిధ పార్టీల ఆగ్రనేతలు హాజరైనా సోనియా రాకపోవడం విచారకరమని అన్నారు.