చికిత్స కోసం చండీగఢ్కు పాక్ ఖైదీ తరలింపు
న్యూఢిల్లీ : జమ్మూలోని కోట్బల్వాల్ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడిన పాక్ ఖైదీ సనావుల్లాను చికిత్స కోసం చండీగఢ్కు ఈ ఉదయం జైలులో దాడి అనంతరం జమ్మూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రికి ఖైదీని తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చండీగఢ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.