దర్యాప్తు పూర్తయిన తర్వాతనే తుది ఛార్జిషీట్‌

సుప్రీంకోర్టులో సీబీఐ వాదనలు

న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సీబీఐ తరపు న్యాయవాది అశోక్‌భాను కోర్టుకు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతనే తుది ఛార్జిషీట్‌ రూపొందిస్తామని చెప్పారు.