లోక్సభ నుంచి భాజపా వాకౌట్
న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోక్సభ నుంచి భాజపా సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ పలు కుంభకోణాలతో యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని మండిపడ్డారు.