ప్రధానితో భేటీ అయిన అహ్మద్‌పటేల్‌

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ అంశంపై చర్చించారు.