‘ఫ్రమ్ ఫ్రేమ్స్ టూ ఫేమ్’ పుస్తకావిష్కరణ
న్యూఢిల్లీ, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ‘ఫ్రమ్ ఫ్రేమ్స్ టూ ఫేమ్’ పుస్తకాన్ని బిజెపి సీనియర్ నేత వెవకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత సురవరం సుధాకర రెడ్డి, దగ్గుబాటి దంపతులు, ఎన్టీఆర్ కుమారులు హాజరయ్యారు. ఎన్టిఆర్ డ్రైవర్, పీఏ, భద్రతాధికారి, విగ్రహ రూపశిల్పిలను ఎన్టీఆర్ కుమారులు సన్మానించారు.