బన్సల్‌ను కలిసిన వినయ్‌మిట్టల్‌

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖామంత్రి పీకే బన్సల్‌ను శనివారం రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినయ్‌మిట్టల్‌ కలిశారు. లంచం కేసులో అరెస్టుయిన బన్సల్‌ మేనల్లుడు వి.సింగ్లా వ్యవహారంపై చర్చించేందుకే బన్సల్‌ను వినయ్‌మిట్టల్‌ కలిసినట్లు తెలుస్తోంది.