భాజపాపై విమర్శల వర్షం కురిపించిన రాహుల్గాంధీ
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ భాజపా పై విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటక ప్రజలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాఫియాకు తాట్టు పెట్టిందని రాహుల్గాంధీ అన్నారు.