భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచిదన్న సల్మాన్ ఖుర్షీద్
ఢిల్లీ : సరబ్జిత్ మరణం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచిందని భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. హైసెక్యూరిటీ జైలులో అతని మీద దాడి జరగడం, చికిత్స పొందుతూ మృతిచెందడం… ఈ వరుస సంఘటనలు తమను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని ఆయన పేర్కొన్నారు.