మధ్యాహ్నం 12 గంటల వరకు 19.5 శాతం పోలింగ్
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 19.5 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 19.5 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.