మధ్యాహ్నం 2.30 కి వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ, జనంసాక్షి:  2జీ కుంభకోణం, ప్రధాని రాజీనామా వ్యవహారంపై ఇవాళ రాజ్యసభ దద్దరిల్లింది. దీంతో రాజ్యసభ ఇవాళ మధ్యహ్నంకు వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సమావేశాన్ని నిర్వహించలేమని భావించిన సభ ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం రెండున్నరకు వియిదా వేశారు.