మూడు గంటల్లో 15 శాతం పోలింగ్‌ నమోదు

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి మూడు గంటల్లో 15 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.