రాహుల్‌ గాంధీతో భేటీకానున్న రాష్ట్ర ఎంపీలు

ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 9న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ కానున్నారు.