లోక్‌సభ అరగంట వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి:  లోక్‌సభ అరగంట వాయిదా పడింది. సరబ్‌జిత్‌ హత్య వ్యవహారంపై నినాదాలు చేయడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను అరగంట వాయిదా వేశారు.