సజ్జన్‌కుమార్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ న్యాయస్థానం నిర్ధోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాని నివాసం ముట్టడికి బయటుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.