సరబ్‌జిత్‌ మరణంపై విపక్షాల ఆందోళన: సభ వాయిదా

ఢిల్లీ : సరబ్‌జిత్‌ మరణంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దాంతో సభ అరగంటపాటు వాయిదా పడింది.