సరబ్ది ఉద్దేశపూర్వహ హత్య: మనీష్తివారి
ఢిల్లీ, జనంసాక్షి: సరబ్జిత్ ఉద్దేశపూర్వకంగానే కుట్రపన్ని హత్య చేసినట్లు పరిగణిస్తామని కేంద్ర మంత్రి మనీష్తివారి అన్నారు. సరబ్ వ్యవహారంపై పాక్ ప్రధానితో 15 నెలల క్రితమే భారత ప్రధాన మన్మోహన్సింగ్ మాట్లాడారని, మానవీయ కోణంతో సరబ్ జిత్ను విడుదల చేయాలని అప్పుడే కోరమని మనీష్ తెలిపారు. విదేశీ ఖైదీలపట్ల పాకిస్థాన్ వ్యవహరించే తీరు సరిగా లేదని, జెనీవా ఒప్పందాలను పాక్ ఉల్లంఘించిరనట్లు పేర్కొన్నారు.