సొరబ్‌లో మధు బంగారప్ప విజయం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో సొరబ్‌ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు  బంగారప్ప (జేడీఎస్‌) విజయం సాధించారు. ఆయన తన సోదరుడు కుమార బంగారప్పపై గెలుపొందారు.