స్వచ్ఛమైన పాలనను అందిస్తాం : సిద్దరామయ్య
బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడే ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనను అందిస్తుందని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య అన్నారు. ముఖ్యమంత్రి నియామకం అధిష్ఠానం చూసుకుంటుందని దీనికి వారం రోజుల పటచ్చని ఆయనన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు ఆయన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.