11 మంది శ్రీలంక మత్స్యకారుల అరెస్టు

కాకినాడ: సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన శ్రీలంక మత్స్యకారులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెరైన్‌ పోలీసులు అరెస్టు చేశారు. 11 మంది మత్స్య కారులను అరెస్టు చేసి రెండు బోట్లను స్వాధీనం చేసుకున్నారు.