2 గంటలకు వాయిదా వేసిన రాజ్యసభ

న్యూఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు కుభంకోణంతోపాటు వివిధ అంశాలపై సభ్యులు నిరసనకు దిగారు. సభ్యులు శాంతించకపోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.