ఓటర్లను కత్తులతో బెదిరించిన రౌడీషీటర్లు

బెంగళూరు, జనంసాక్షి: కోలార్‌ నియోజకవర్గంలోని 122వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రౌడీషీటర్లు ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కత్తులతో బెదిరించిన ముగ్గురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.