లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 95పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.