లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

  • 0
    Share

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి బలపడింది. డాలర్ పై 25 పైసలు బలపడి రూపాయి మారకం విలువ రూ.66.39 గా నమోదైంది.