మహబూబ్ నగర్

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పరామర్శించిన మాచుపల్లి సర్పంచ్.

కోడేరు (జనంసాక్షి) ఆగస్టు 20 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట కురుమయ్య భార్యాభర్తల గొడవతో …

వజ్రోత్సవలలో భాగంగా వెలమ కన్నా గ్రామంలో ముగ్గుల పోటీలు

కౌడిపల్లి (జనంసాక్షి).. 20/08/2022 శనివారం మధ్యాహ్నం 12:00 గంటలకు 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్బంగా వెల్మకన్న గ్రామంలో మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో  ముగ్గుల పోటీలు నిర్వహించడం …

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 :క్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జడ్పీ చైర్మన్ …

మహిళలు వేసిన రంగవల్లుల్లో స్వతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని తెలియజేశారు : జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర స్ఫూర్తిని, జాతీయ భావం  పెంపొందించే విధంగా ప్రతి ఒక్క మహిళ రంగవల్లులను అద్ది ప్రజలలో చైతన్యము …

75వ స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా నుండి అధికారులు, ప్రజాప్రతినిధులను తీసుకొని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ …

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది :మురుకుంట్ల అరవింద్ శర్మ

ఎల్బీ నగర్ (  జనంసాక్షి) మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని మహేశ్వరం నియోజకవర్గం తెరాస ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ధీమా …

75వ స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా నుండి అధికారులు, ప్రజాప్రతినిధులను తీసుకొని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ …

మహిళలు వేసిన రంగవల్లుల్లో స్వతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని తెలియజేశారు

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర స్ఫూర్తిని, జాతీయ భావం పెంపొందించే విధంగా ప్రతి ఒక్క మహిళ రంగవల్లులను అద్ది ప్రజలలో చైతన్యము …

శిశుమందిర్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 20 (జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా …

చేవెళ్ల ఆగస్టు 20 (జనంసాక్షి) చేవెళ్ల శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి

దేవాలయం ఆవరణలో శనివారం గంప జాతర ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏడాది పంటలు బాగా పండాలని, వర్షాలు …