జాతీయం

ఢిల్లీ,కేరళలో కరోనా విజృంభణ

దిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో …

బిహార్‌ పోలింగ్‌ ప్రశాంతం

పట్నా,నవంబరు3 (జనంసాక్షి): బిహార్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసంది మొత్తం 243 సీట్లకు గానూ.. రెండో విడతలో 94 స్థానాలకు మంగళవారం …

బీహారీలు మళ్లీ తప్పు చెయ్యొద్దు

– చివరి విడత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ పట్నా,నవంబరు3 (జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కతిహార్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ నేత …

శివరాజ్‌సింగ్‌, సింధియాలకు పరీక్ష

మధ్యప్రదేశ్‌లో నేడు 28 స్థానాల్లో ఉప ఎన్నికలు భోపాల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో దుబ్బాకతో పాటు మధ్యప్రదేశ్‌లో మూడో తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ను …

యువతకు ఆశాజ్యోతిలా తేజస్వి

ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువగా ప్రచారం పాట్నా,నవంబర్‌2(జ‌నంసాక్షి): బీహార్‌ ఎన్నికల ప్రచారంలో రాష్టీయ్ర జనతాదళ్‌(ఆర్జీడీ) నేత తేజస్వీ యాదవ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో ఎన్నడూ …

స్టార్‌ క్యాంపెనర్‌ నిర్ణయించేది పార్టీయే ..

– ఈసీకి ఎక్కడిది అధికారం? – సుప్రీంను ఆశ్రయించిన కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా తన ”స్టార్‌ క్యాంపెయినర్‌” ¬దాను ఎన్నికల కమిషన్‌ …

బెంగాల్‌లో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు

దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి):వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో సీపీఎం కలిసి పనిచేయనుంది. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని …

స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి కమల్‌నాథ్‌ తొలగింపు

– ఈసీ  సంచలన నిర్ణయం భోపాల్‌,అక్టోబరు 30(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కమల్‌ నాథ్‌కు ఎన్నికల కమిషన్‌ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో …

వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తాం

– ప్రణాళికలు సిద్ధం చేసుకోండి – రాష్ట్రాలకు కేంద్రం లేఖ దిల్లీ,అక్టోబరు 30(జనంసాక్షి): కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే.. దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …

కరోనాతో ఇప్పుడే జాగ్రత్తలు అవసరం

నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం యూరప్‌ దేశాల్లో మాదిరి విజృంభించే అవకాశం న్యూఢిల్లీ,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి) : కరోనా ఇప్పుడు రెండో,మూడోదశకు చేరుకుందన్న వార్తలు ప్రజలను కలవరానికి గురి …