జాతీయం

నిరుద్యోగ సమస్యే ప్రధాన ప్రచారం

తేజస్వీ యాదవ్‌ ముందే గుర్తించి తెలివైన అడుగు పాట్నా,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): బీహార్‌లో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఇప్పటికే పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. బీహార్‌లో నిరుద్యోగం అనేది …

ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌కు కరోనా

దేశంలో తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్‌-19 …

మోదీవీ పచ్చి అబద్ధాలు

– ప్రధాని రాహుల్‌ గాంధీ ధ్వజం పాట్నా,అక్టోబరు 23(జనంసాక్షి): కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం నుంచి …

నవ్విపోదురు గాక.. ఓటుకు వ్యాక్సిన్‌..

  – బీహార్‌ ఓటర్లకు భాజపా బంపర్‌ ఆఫర్‌ – బీహార్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ,అక్టోబరు 22(జనంసాక్షి):విూకు కరోనా వ్యాక్సిన్‌ ఉచితం..అయితే …

అంతర్జాతీయ రాకపోకలకు అనుమతి

దిల్లీ,అక్టోబరు 22(జనంసాక్షి): కొవిడ్‌-19 మహమ్మారి వల్ల తలెత్తిన అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రయాణాలపై …

గడ్డంపెంచాడని ఎస్‌ఐ సస్పెన్షన్‌

లక్నో,అక్టోబరు 22(జనంసాక్షి): అనుమతి లేకుండా గడ్డం పెంచుకున్నందుకు బాగ్‌పట్‌ ఎస్‌ఐ ఒకరిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గడ్డం పెంచడానికి ఉన్నతాధికారుల అనుమతి కోరాలని సస్పెండ్‌ అయిన ఎస్‌ఐ …

ఎన్డీఏ కూటమి పొత్తుకుదింది

పట్నా,అక్టోబరు 21(జనంసాక్షి): భారత క్రికెట్‌ జట్టులో క్రికెట్‌లో సచిన్‌ తెందూల్కర్‌ – వీరేంద్ర సెహ్వాగ్‌ జోడీలాగే బిహార్‌ ఎన్నికల్లో భాజపా – జేడీయూల పొత్తు కూడా సూపర్‌ …

ఉల్లిఘాటు తగ్గించేందుకు చర్యలు

చెన్నై,అక్టోబరు 21(జనంసాక్షి): మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది. దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నా తమిళనాట మాత్రం కిలో ఉల్లి రూ.110 …

హైదరాబాద్‌ ముంపు ప్రాంతాల్లో నేడు కేంద్రబృందం పర్యటన

వరద నష్టంపై అంచనా హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): హైదరాబాద్‌తో పాటు తెలంగానలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం గురువారం సాయంత్రం నగరానికి రానుంది. రెండు రోజుల …

కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

న్యూఢిల్లీ,అక్టోబరు 21(జనంసాక్షి): దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బోనస్‌ ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విూడియాతో వెల్లడించారు. …