మహబూబ్ నగర్

-సెప్టెంబర్ 17న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరా.

-తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 21(జనంసాక్షి): ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణకు చట్టబద్ధ కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు కేంద్ర …

పల్లెర్ల లో ఘనంగా బోనాల ఊరేగింపు

అనంతరం భక్తులు దేవతలకు మొక్కులు చెల్లింపులు ఆత్మకూరు (ఎం) ఆగస్టు 21(జనంసాక్షి) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో ఈరోజు ఘనంగా డప్పు మేళాలతో జోగిని శివసత్తులతో ఆడపడుచులతో …

*24న బహిరంగ సభను జయప్రదం చేయండి*

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము.భరత్… నాగర్ కర్నూల్ రూరల్, ఆగష్టు21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ లో ఈనెల 24,25 తేదీలలో సిపిఐ నాయకులు జిల్లా రెండవ మహాసభలు …

24న బహిరంగ సభను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము.భరత్… నాగర్ కర్నూల్ రూరల్, ఆగష్టు21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ లో ఈనెల 24,25 తేదీలలో సిపిఐ నాయకులు జిల్లా రెండవ మహాసభలు …

ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే పేదలే ఆక్రమించుకుంటారు.

  సిపిఎం పార్టీ అధ్వర్యంలో రిలే దీక్షలు జిల్లా కార్యవర్గ సభ్యలు ఎల్. దేశ్యానాయక్   అచ్చంపేట ఆర్సీ,ఆగస్టు 21, (జనం సాక్షి న్యూస్ ) : …

-క‌లెక్ట‌ర్ వాట్సప్ డిపి పేరుతో ఫేక్ మెసేజ్‌లు.

-జిల్లా అధికారులు,ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. -జిల్లా క‌లెక్ట‌ర్ పి. ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు21(జనంసాక్షి): క‌లెక్ట‌ర్‌ పేరుతో గ‌త కొద్దిరోజులుగా వ‌స్తున్న ఫేక్ మెసేజ్‌ల …

ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన ఎంపీపీ స్నేహ

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 21: మండల పరిధిలోని షేక్ పల్లె గ్రామంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎంపీపీ జి. …

” హరితహారంతో భవిష్యత్ తరాలకు జీవనాధారం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): హరితహారం కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ వీలైనంతమేర మొక్కలు నాటాలని, అటవీ సంపద ఎంత పెరిగితే తద్వారా భవిష్యత్తరాలకు నీరు, గాలి, …

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

 జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి • క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ • కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్: ఎడ్మ సత్యం నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో ఆగస్ట్ …

నూతన హోటల్ ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ఇటిక్యాల (జనంసాక్షి)ఆగస్టు 21 : మండల పరిధిలోని 44వ జాతీయ రహదారి బీచుపల్లి పుణ్యక్షేత్ర సమీపంలో వేగ9 శాఖాహార హోటల్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం …