జాతీయం

ఆరే కాలనీలో చెట్లు నరకొద్దు

– మహారాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆదేశం – విచారణ 21కి వాయిదా ముంబయి, అక్టోబర్‌7  జనం సాక్షి : ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు  నిర్మాణంలో పర్యావరణ …

భద్రతాదళాల అదుపులో.. జేఈఎం ఉగ్రవాది

– బురాముల్లా పాతబస్తీకి చెందిన మొహ్సీన్‌ సల్హెన్‌గా గుర్తింపు న్యూఢిల్లీ, అక్టోబర్‌7( జనం సాక్షి ) : పాక్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ (జేఈఎం) చెందిన ఓ …

జైశ్రీరాం అనలేదని..  భార్యాభర్తలను చితకబాదారు!

– హర్యానాలోదారుణ ఘటన – దాడికిపాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చంఢీఘర్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : రామ్‌ రామ్‌ అనలేదని దంపతులను ఓ వర్గానికి …

కవిత్వం అత్యంత శక్తివంతమైన సాధనం: వెంకయ్య

భువనేశ్వర్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) : సామాజిక పరివర్తనకు కవిత శక్తివంతమైన సాధనమనీ.. కవిత్వాన్ని పాఠ్యాంశంలో భాగంగా చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నాడు. ప్రగతికి శాంతియుత …

14 ఏళ్లలో ఆరుగురిని పొట్టన పెట్టుకున్నమహిళ

తిరువనంతపురం: సొంత కుటుంబాన్నే టార్గెట్ చేసుకున్న మహిళ గత 14 ఏళ్లలో ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. పక్కా స్కెచ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఈ హత్యల పరంపరను కొనసాగించింది. …

ప్రధాని మోడీతో సిఎం వైఎస్‌ జగన్‌ భేటీ

– వివిధ అంశాలపై చర్చ..నిధుల విడుదలకు వినతి – రైతు భరోసా పథక ఆరంభానికి ఆహ్వానం న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర …

కాశ్మీర్‌లో అడుగు పెడితే లేపేస్తాం

రాజస్థాన్‌ యువకుడికి బెదరింపులు జయపుర,అక్టోబర్‌5 (జనంసాక్షి) : కశ్మీర్‌లో అడుగుపెట్టావో లేపేస్తాం..’అంటూ రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. దీంతో అతడు వెంటనే పోలీసులను …

భారీ వర్షాలతో గోడకూలి ఐదుగురు మృతి

చండీఘడ్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్‌ లో పలు రాష్టాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు.. లోతట్టు ప్రాంతాలు జలమయం …

భారత్‌- బంగ్లా సంబంధాలు ప్రపంచానికే ఆదర్శం

– ప్రధాని నరేంద్ర మోదీ – ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు – మూడు ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ, హసీనా న్యూఢిల్లీ, అక్టోబర్‌5 (జనంసాక్షి):  భారత్‌ – బంగ్లా …

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటీషన్‌

– మృతదేహాలను వెలికితీసేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వండి – పిటీషన్‌లో మాజీ ఎంపీ హర్షకుమార్‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ, అక్టోబర్‌5 (జనంసాక్షి):  గోదావరిలో బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ సుప్రీంకోర్టులో …