మహబూబ్ నగర్

* జిల్లా కేంద్రంలో జరిగే వాల్మీకుల ధర్నాకు తరలివెళ్ళిన మండల వాల్మీకులు నాయకులు*

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : మండల కేంద్రంతోపాటు పుటాన్ దొడ్డి, బి. వీరాపురం, కోదండపురం, ధర్మవరం, ఎర్రవల్లి చౌరస్తా, కొండేరు, తిమ్మాపురం, జింకలపల్లి, మునగాల తదితర …

వినూత్నంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు

  ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపుమేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలకు ఘనంగా ముగింపు పలికిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి 175 అడుగుల పొడవు …

రాజాపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలి.

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 22 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ …

మోడల్ స్కూల్ విద్యార్థులకు త్రిబుల్ ఐటీ లో సీట్లు

మల్లాపూర్( జనం సాక్షి )ఆగస్టు:22 మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదవ తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు బాసరలోని త్రిబుల్ ఐటీ లో అర్ర ప్రజ్ఞ, …

ఫ్యాన్సీ డ్రెస్సుల్లో అలరించిన చిన్నారులు..

ఊరుకొండ, ఆగస్టు 22 (జనం సాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో నిర్వహించిన ఫ్యాన్సీ …

బి జె హెచ్ పి ఎస్ నూతన కమిటీ ఎన్నిక ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు అశ్వ మారెప్ప

అయిజ,ఆగస్టు 22 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా  గద్వాల మండలం అనంతపురం గ్రామం నూతన కమిటీ వేయడం జరిగింది  బేడ బుడగ జంగం హక్కుల పోరాట  …

29వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ ఆగస్టు 22  (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు సోమవారం తహశీల్దార్ …

రేపు బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : మండలం పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానది తీరాన వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనున్నట్లు ఆలయ …

నడిగడ్డ కు చేరిన షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర….

-జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించిన వైఎస్ షర్మిల.. గద్వాల రూరల్ ఆగస్టు 22 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర సోమవారం జూరాల …

బాసర ట్రిపుల్ ఐటీ కి దౌల్తాబాద్ మోడల్ పాఠశాల విద్యార్థులు ఎంపిక…..

దౌల్తాబాద్, ఆగస్టు 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఇటీవల పదవ తరగతిలో ఉత్తమ మార్కులతో ఉతీర్ణత పొందిన ఎనిమిది మంది విద్యార్థులు …