మహబూబ్ నగర్

-ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09(జనం సాక్షి): ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ.. 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించాలని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎటువంటి పాత్ర నిర్వహించకుండా నేడు బిజెపి ప్రభుత్వం తామే నిజమైన దేశభక్తులమని, స్వాతంత్ర పోరాట యోధుల మని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో ఏనాడు జాతీయ జెండాను ఎగురవేయని ఆర్ఎస్ఎస్, మతోన్మాది బిజెపి నేడు కేంద్రంలో స్వాతంత్ర ఉద్యమం గురించి, దేశభక్తి గురించి తామే నిజమైన వారసులమని ప్రచారం చేసుకుంటుందని ఆయన విమర్శించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా మత ఘర్షణలు సృష్టించిందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం రావాలని అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగాను కమ్యూనిస్టులు మాత్రమే పని చేశారని అన్నారు. నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో సుమారు లక్ష మందికి పైగా జైలుకు వెళ్లిన ఘటన లో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని, హిందుత్వ వాదంతో మత ఘర్షణలను చేసే ఆర్ఎస్ఎస్, బిజెపి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, ప్రజలను మభ్య పెట్టేందుకే బిజెపి స్వాతంత్ర జాతీయవాదం లేవనెత్తుతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిత్య, నరేష్, సుమన్, రంజిత్, దీపక్, ఇమ్రాన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు Attachments area

మక్తల్ ఆగస్టు 09 (జనంసాక్షి) జాతీయ బీజేపీ పార్టీ సూచన మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో తిరంగా యాత్రలో …

12న మఖ్తల్లో తిరంగా యాత్ర -బీజేవైయం మఖ్తల్ శాఖ

మక్తల్ ఆగస్టు 09 (జనంసాక్షి) జాతీయ బీజేపీ పార్టీ సూచన మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో తిరంగా యాత్రలో …

పాలకుల నిర్లక్ష్యం తో అలంపూర్ పట్టణానికి వరద ముప్పు

 అలంపూర్ ఆగస్టు  జనంసాక్షి                    పాలకులు వరదల నివారణకు  శాశ్వత పరిష్కారం  చేయకుండా నిర్లక్ష్యం చేయడం  కారణంగానే …

ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి:

 సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు. వనపర్తి టౌన్ ఆగస్టు  (జనం సాక్షి) ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని సిపిఐ జిల్లా మహాసభలలో …

ఎద్దులగూడెంలో నిరుపయోగంగా ఉన్న వంటగది

మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) మండల పరిధిలోని ఎద్దులగూడెంప్రాథమిక పాఠశాలలో వంటగది  నిరుపయోగంగా ఉన్నది. మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో విద్యార్థులు30 మంది …

మిషన్ భగీరథ లీలలు చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ అధికారులు.

 అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్. వనపర్తి:ఆగస్టు 9 (జనం సాక్షి)వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎం ఆర్ ఓ ఆఫీస్ ముందు సోమవారం ఉదయం నట్ట నడి రోడ్డున …

75వ స్వతంత్ర వజ్రోత్సవాలు వేడుకలు ప్రారంభం

జిల్లా సంక్షేమ అధికారిని ముసాయిదా బేగం మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) మల్డకల్  ప్రాజెక్టు పరిధిలోని గట్టు,అయిజ,మల్డకల్ మండలాల అంగన్వాడీ టీచర్ లకు ప్రాజెక్టు స్థాయి సమావేశం …

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర గౌరవ పాదయాత్ర ప్రారంభం

*అలంపూర్ ఆగస్టు 8 జనం సాక్షి* స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర …

విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు పంపిణీ జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 8 : విద్యార్థులు …

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టకుంటే,ఉప ఎన్నికల్లో మాదిగల సత్తా ఏమిటో చూపిస్తాం.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గూటం విజయ్. -వర్షాన్ని సైతం లెక్కచేయక,లక్ష్యం కొరకు మాదిగల 6వ రోజు రిలే దీక్షలు.   నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు8(జనంసాక్షి): …