బిజినెస్

తెలంగాణ చరిత్ర ప్రధానాంశంగా సెలబస్‌

– విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ హైదరాబాద్‌,  ఆగష్టు 31 (జనంసాక్షి): గ్రూప్స్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ను విడుదల చేసింది.  తెలంగాణ …

కాంగ్రెస్‌ గూటికి జగ్గారెడ్డి

– బాబు చెబితే భాజాపాలో చేరా హైదరాబాద్‌, ఆగష్టు 31 (జనంసాక్షి): ఇకపై తమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌ గుండెలు అదిరేలా ఉంటాయని,సంగారెడ్డికి రావాలంటే మంత్రులు ఆలోచించుకోవాలని తిరిగి …

రూ.1274 కోట్లు వెనక్కి

– తెలంగాణ సర్కారుకు ఊరట హైదరాబాద్‌, ఆగష్టు 31 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికపరంగా పెద్ద ఊరట లభించింది. గతంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ తీసుకున్న …

నూతన పారిశ్రామిక విధానానికి అనూహ్య స్పందన

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ఆగష్టు 31 (జనంసాక్షి):  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో హిటాచీ సొల్యూషన్‌ గ్లోబల్‌ …

ఉరిశిక్షను రద్దు చేయండి

-యుద్ధనేరాలు, ఉగ్రవాదదాడులు మినహా -లా కమిషన్‌ సిఫారసు ఢిల్లీ , ఆగష్టు 31 (జనంసాక్షి): ఉగ్రవాదం, యుద్ధనేరాల కేసుల్లో దోషులకు మినహా ఇతర రకాల అన్ని కేసుల్లో …

త్వరలో రూ.125 నాణాలు

భారత్‌లో 125 రూపాయల నాణాలు చలామణిలోకి రానున్నాయి. భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, రూ. …

టాటా ఉద్యోగుల సంఖ్య 6,11,794గా

దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటాగ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మైలురాయిని దాటింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్నీ తయారు చేసే టాటా …

స్టాక్ సూచీలకు దిశానిర్దేశం

దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ట్రెండ్ ఈవారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి. వీటితోపాటు రుతు పవనాల పురోగతి, రూపాయి …

మళ్లీ భూసేరణ ఆర్డినెన్స్‌ తీసుకురాం

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి) :ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం …

ప్రాజెక్టుల డిజైన్‌ మార్చొద్దు

– వివాదాలు సృష్టించొద్దు – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గోదావరిఖని, ఆగస్టు 30, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తెలంగాణాలో ప్రజాహితంకు వ్యతిరేకత …