బిజినెస్

పిట్లళ్ల రాలిపోతున్న రైతులు

ఒకే రోజు ముగ్గురు అన్నదాతల ఆత్మహత్యలు కరీంనగర్‌లో ఇద్దరు, ఖమ్మలో ఒకరు.. హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ప్రకృతి ఓవైపు కన్నెర్ర చేస్తున్నా కూడా  రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం పట్టించకున్న …

స్త్రీ నిధి బ్యాంకులకు చేయూత

మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో స్త్రీనిధి సమావేశానికి   పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సూక్ష్మ రుణాలు …

రైతుల ఆత్మహత్యలొద్దు.. అన్ని విధాల ఆదుకుంటాం

మంత్రి పోచారం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి):రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్ని విధాలుగా రైతులను ఆదుకోంటామని, గత ప్రభుత్వాలు చేయని పనులు మా ప్రభుత్వం చేస్తుందని వ్యవసాయ శాఖ …

ఆదాయ పన్ను గడువు పెంపు

సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదని ఆందోళన పడుతున్నారా? అయితే కాస్త ఆగండి.. ఇందుకు గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర …

నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతోంది. కార్మిక …

ఒకే విడతలో రైతు రుణ మాఫీ చేయండి

– 1300 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న చలించరా ? –  పీసీసీ చీఫ్‌ ఉత్తంకుమార్‌ వరంగల్‌,సెప్టెంబర్‌1(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలను వారి బాధలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని …

నేడు కేబినెట్‌ భేటీ

కీలక అంశాలపై నిర్ణయం హైదరాబాద్‌ సెప్టెంబర్‌1(జనంసాక్షి): పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో జోష్‌ విూదున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటి పురోగతిపై సవిూక్షించేందుకు సిద్ధమవు తోంది. నేడు …

ఎవరెస్టు విజేత పూర్ణకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం

నిజామాబాద్‌ సెప్టెంబర్‌1(జనంసాక్షి): మలావత్‌ పూర్ణ. కృషి…పట్టుదలకు మారు పేరు. ఇప్పటికే అతిచిన్న వయసులో ఎవరెస్ట్‌ ఎక్కి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. కోట్లాది …

ఉరి శిక్షలకన్న క్షమాబిక్షలే ఎక్కువ

లా కమిషన్‌ వెల్లడి న్యూఢిల్లీ సెప్టెంబర్‌1(జనంసాక్షి): భారత న్యాయవ్యవస్థలోని శిక్షల్లో ఉరిశిక్ష అతి పెద్దది. ఎంతో క్లిష్ట మైన పరిస్థితుల్లో తప్ప ఏ వ్యక్తికీ ఉరిశిక్ష వేయరాదని …

ఉల్లి దిగుమతులకు టెండర్లు

ప్రభుత్వరంగ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసి.. పాకిస్తాన్, ఈజిప్టు, చైనా, అఫ్ఘనిస్తాన్‌ల నుంచి 10,000 టన్నుల ఉల్లి దిగుమతులకుగాను టెండర్లను ఆహ్వానించింది. దేశీయంగా ఉల్లి ధరలు ఆందోళనకర స్థాయికి చేరిన …