జాతీయం

ట్రాక్టర్‌ కిందపడి బాలిక మృతి

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలంలోని లెక్కలవారిపల్లెలో ట్రాక్టర్‌ కింద పడి నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. పొలం వద్దకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌లో బాలిక …

నేడు ఢిల్లీలో నితీశ్‌కుమార్‌ భారీ ర్యాలీ

న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఢిల్లీలో మద్దతుదారులతో కలిసి నేడు భారీ ర్యాలీని చేపట్టనున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ …

అక్రమ కలప సాధీనం

కుంటాల : ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల మండలంలోని నందన్‌ బస్టాండ్‌ సమీపంలో ఈ ఉదయం అక్రమంగా కలప తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ …

ఇద్దరు ఉగ్రవాదులకు ఎన్‌ఐఏ కస్టడీ

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇద్దరు ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను 4 …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి ఆరంభంలో సెన్సెక్స్‌ 45 పాయిట్లకుపైగా బాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకుపైగా లాభాంతో కొనసాగుంతోంది.

నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

న్యూఢిల్లీ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి …

సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మిలిటెంట్ల మెరుపుదాడి

ఐదుగురు జవాన్ల హతం ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్ల మృతి న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి): శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై ఉగ్రవా దులు మెరుపుదాడి చేశారు. విచక్షణా …

హెలీక్యాప్టర్ల కుంభకోణంలో త్యాగిపై కేసు

క్రిమినల్‌ కేసు ఎదుర్కోనున్న మొదటి ఎయిర్‌ చీఫ్‌ న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి): హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. …

వంశధార ట్రైబ్యునల్‌లో మొదటిరోజు వాదనలు

న్యూఢిల్లీ : వంశధార ట్రైబ్యునల్‌లో మొదటిరోజు వాదనలు ముగిశాయి. ఈ వాదనలు రేపు కూడా కొనసాగుతాయి. వంశధారలో 25 టీఎంసీలకు మించి ప్రస్తుతం వాడుకునేందుకు అవకాశం లేదని …

వెన్నెలకంటికి స్వల్ప గాయాలు

చెన్నై : సినీ గీత రచయిత వెన్నెలకంటి తన కుటుంబంతో సహా నెల్లూరు నుంచి చెన్నైకు కారులో వస్తుండగా బుధవారం నాయుడుపేట వద్ద వెనుక నుంచి వచ్చిన …